శ్రీమద్ భాగవతం సప్తమ స్కంధములో యుధిష్టర మహరాజు రాజసూయయాగం ఆరంభములో శిరచ్చేదన గావింపబడి, ముక్తిని పొందిన శిశుపాలుని గూర్చి శ్రీ శుకదేవ గోస్వాముల వారిచే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు... Read More
శ్రీల వేదవ్యాసుల వారు ప్రస్తుతమున్న భాగవతపురాణమును ఎలా రచించారనే విషయాన్ని మనకు మొదటి స్కంధములోని నాలుగు నుండి ఏడు అధ్యాయములు విశదీకరిస్తాయి.... Read More